Ameerpet | ఆ రోడ్డులో వరద నీటి కాలువను నిర్మించామనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులే మరచిపోయారు. దాదాపు ఆరేండ్ల క్రితం 450 ఎంఎం డయాతో నిర్మించిన ఈ వరద నీటి కాలువ నిర్వహణ పనులను జిహెచ్ఎంసి విస్మరించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి డీ4 కెనాల్కు మళ్లీ గండిపడింది. ఆదివారం తెల్లవారుజామున తెగిపోవడంతో గ్రామంలోని దళిత కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నది. గతంలోనే నాలుగుసార్లు గండిపడినా అధి�
కొండాపూర్ : వరద నీటి కాల్వ నిర్మాణ పనులు వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్�