Supriya Sule | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీ, ముంబైకి వెళ్లే విమాన సర్వీసులలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వందలాది మంది ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన ప్రయాణికులు చిక్కుకుపోయారు.
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�
Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుం
స్పైస్జెట్కు చెందిన విమానం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి పాట్నాకు బయలుదేరాల్సి ఉంది. అయితే తొలుత వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యం అవుతుందని సిబ్�