అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతూ ఏపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని క�
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర�