పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామంలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. రామారావు పల్లె గ్రామంలో తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దని, సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, ఎవరూ.. తమ �
Tragedy | తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు యత్నించిన ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది.
Revanth reddy | రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని వ్యాఖ్యానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర నిరసనలకు దారి తీస్తున్నది. దీనిపై కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండ�