Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.
హెచ్సీఏ ఏ-2 డివిజన్ వన్డే లీగ్లో పృథ్వీ సాయి యాదవ్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్తో గురువారం జరిగిన పోరులో హెసీఏ అకాడమీ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ బంతితో రాణించాడు.
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే దీపక్ చాహార్ ఆరంభంలోనే ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశాడు. జింబాబ్వ�