సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం గౌడ్గాం జన్వాడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో శనివారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద�
వేద ఉపాధ్యాయుడు కూడా.. కృష్ణానదిలో ఈతకు వెళ్లి మృత్యువాత హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు వేద విద్యార్థులతోపాటు వేద ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఏపీలో శుక్రవారం చో�