24 గంటలు గడవకుండానే జీ 23 కాంగ్రెస్ అసమ్మతి నేతలు మళ్లీ భేటీ అవుతున్నారు. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లోనే రాత్రి 7 గంటలకు భేటీ అవుతున్నారు. బుధవారం నాడు హాజరైన 18 మంది నేతలందరూ కూడా నేటి భ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. సీడబ్ల్యూ సమావేశం జరిగి… రెండు రోజులైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నార�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశం ఆదివారం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 �