ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �
రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల�
జనగామ జిల్లాలో జల్లులే తప్ప జడివాన కురవడం లేదు. ఇలా నాలుగు రోజులుగా ముసురు పట్టి వదలకపోవడంతో జనజీవనం ముందుకుసాగడం లేదు. ఎడతెరిపి లేకుండా పడుతున్న మోస్తరు వర్షాలతో జలవనరుల్లోకి వరద వచ్చి చేరుతుండగా చెక్�
తిరుమలలో ఈ నెల 13 నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిపే ఆర్జిత సేవలను టీటీడీ పాలకమండలి రద్దు...