అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధ�
Indian Navy: 2 రోజుల వ్యవధిలోనే మరో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ నేవీ. కొచ్చి సముద్ర తీరంలో సొమాలీ పైరేట్స్ హైజాక్ చేసిన అల్ నహీమ్ బోటోను రక్షించింది. భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఈ ఆప
INS Sumitra | సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల బోటు ‘MV ఇమాన్’ ను భారత యుద్ధ నౌక ‘INS సుమిత్ర’ రక్షించింది. ఆ బోటులోని 17 మంది సిబ్బందిని క్షేమంగా విడిపించింది. సముద్ర దొంగల నుంచి ఆయుధాలను లాక్కుని సో�
న్యూఢిల్లీ: రూ.3,000 కోట్ల విలువైన 300 కేజీల మాదకద్రవ్యాలను నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక పట్టుకున్నది. అరేబియా సముద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఒక చేపల బోటు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వా�