Fisheries | రాష్ట్రంలో మత్స్యశాఖ రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం నిర్దేశించుకున్న స్థాయిలో అమలు �
‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ అన్న కథ మారిపోయింది. ప్రస్తుతం ‘చేపా.. చేపా.. చెరువుకు ఎందుకు చేరలేదు? కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు!.. కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయలేదు?.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చె�
మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో 0 తీసుకొచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల చేయడం దగ్గర నుంచి సబ్సిడీపై రవాణా వాహనాలు, వలల వరకు పంపిణీ చేస్తున్నది. ఇక మత్స్య పా�
జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక�