ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం బత్తిని కుటుంబం చేప మందును పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మత్య్సశాఖ పూర్తి సహకారం అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది కూడా బత్తిని కుటుంబం చ�
బత్తిని హరినాథ్ గౌడ్ 1944 సంవత్సరంలో దూద్బౌలిలో జన్మించారు. గత 40 ఏండ్ల కిందట భోలక్పూర్లోని పద్మశాలీ కాలనీకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుమిత్ర దేవి, ఇద్దరు కుమారులు అనిల్గౌడ్, అమర్నాథ్ �
వచ్చే నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.