చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తపేట ఫిజిక్స్ జూనియర్ కాలేజీలో ప్రథమ సంవత్సరం విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసారు. ఈ మేరకు చైతన్యపురి పీఎస్లో బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశ�
ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో బుధవారం ఈ ఘ టన చోటు చేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. భిక్కనూరుకు చెందిన రెడ్డి పూజ (17) కామార�
ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సం�