Polling Percentage | ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని 39 జీపీలలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Panchayat Polling | రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకా
Bihar polls | బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు మూగబోయాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న పోలింగ్ �
Baby Rani Maurya | రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సవాళ్లను స్వీకరించాల్సిందేనని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య (Baby Rani Maurya) అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలనకోసం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు | పశ్చిమ బెంగాల్లో ఒకటి రెండు చోట్ల చెదరుమదురు ఘటనల మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 71.47 శాతం పోలింగ్ నమోదైంది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్�