‘పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల కాలం నాటి కథాంశంతో విజువల్ ఫీస్ట్లా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఓ బందిపోటు వీరోచితగాథగా అలరిస్తుంది. భారతీయ సినిమాలో ఇప్పటివరకు రానటువంట కథ ఇది’ అన్నారు �
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్తో కలిసి రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థ నిర్మ�
Chiranjeevi as Bhola Shankar | చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నది
సినిమా ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ అప్పట్లో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణించిన సమయంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. నెపోటిజం బాగా ఉందంటూ దుమ్మెత్తిపోసా�