రాష్ట్రంలో ఫైర్ కాల్స్ పెరిగాయని, 2023లో 8,024 ప్రమాదాలు చోటుచేసుకోగా, 2024లో వాటి సంఖ్య 10,261కి పెరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో నిరుడు ఫైర్కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను వ