ప్రస్తుత చిరుధాన్యాల వాడకం పెరిగింది. చాలా మంది వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాల విషయానికి వస్తే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగులతో రాగి ముద్ద, రాగి జావ, రొట్టె వంటి�
తృణ ధాన్యాల్లో ప్రధానమైన రాగుల విత్తనోత్పత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఇక్రిసాట్ పరిష్కారం చూపింది. జన్యు సవరణతో మేలురకం రాగులను ఉత్పత్తి చేసే పద్ధతులను రూపొందించింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ �
స్టవ్మీద పాన్పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. స్టవ్మీద గిన్నెపెట్టి యాపిల్ ముక్కల్లో ఒక �