ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈవో) ఆధ్వర్యంలో ఎగుమతుల్లో అవకాశాలు, ఎలా ప్రారంభించాలనే అనే అంశంపై ఈ నెల 23 నుంచి 24 వరకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సును నిర్వహి
దేశీయ వస్తూత్పత్తి ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 2-3 శాతం క్షీణించవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అంచనా వేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్�
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఎగుమతుల్ని ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఆందోళన వ్యక్తం చేసింది.
మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంద�