భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఎగుమతుల్ని ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఆందోళన వ్యక్తం చేసింది.
మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంద�