సికింద్రాబాద్ నల్లగుట్టలోని స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్కు సామగ్రికి సంబంధించిన గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెగ్జిన్, సింథటిక్, ఫైబర్, ప్లాస్టిక్కు సంబంధించిన భారీ మెటీరియల్
భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. అవి జీర్ణకోశంలో నిర్విరామంగా కదలికలను సృష్టిస్తాయి. మలాన్ని సులువుగా బయటికి పారదోలుతాయి. ఇలా జరగడంవల్ల కడుపులోని వ్యర్థాలన్�