భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. అవి జీర్ణకోశంలో నిర్విరామంగా కదలికలను సృష్టిస్తాయి. మలాన్ని సులువుగా బయటికి పారదోలుతాయి. ఇలా జరగడంవల్ల కడుపులోని వ్యర్థాలన్�