వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయా�
“వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఓ ఐచర్ వ్యాన్ ఆగింది. అంతలోనే అక్కడికి మూడు ఫర్టిలైజర్స్ దుకాణాలకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. ఖమానా హాకా సెంటర్కు చేరవేయాల్సిన యూరియా బ�
మహబూబాబాద్ జిల్లా చిల్కోడులోని కృష్ణా ట్రేడర్స్ (ఫర్టిలైజర్)షాపులో చిల్కోడుకు చెందిన పదిమంది రైతులు మిర్చిపంట కోసం ఇండోఫిల్ కంపెనీకి చెందిన ఎలెక్టో మందును కొనుగోలు చేశారు. మందు పిచికారీ చేయగా.. మిర�
ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏవో) విజయనిర్మల అన్నారు. నేలకొండపల్లిలోని వాసవీ భవన్లో భక్తరామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రైతు అవగాహన కార్�