రైతులకు ఎరువులు ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, రైతులపై చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవ
ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉద యం 3 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ విస
ఎరువులను నిల్వ చేయడం, సరఫరాలో ఒకే కంపెనీ మోనోపలీకి చెక్ పెట్టే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎరువుల సరఫరా, నిల్