ఎరువుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక నిఘా పెడుతామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. హాకా సెంటర్ల అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలపై ఆయన స్పందించి కెరమెరి
కాంగ్రెస్ సర్కారు కర్షకులను విస్మరిస్తున్నది. ప్రభుత్వానికి ముందస్తు చూపు కరువైన తరుణంలో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచే�
ఆర్మూర్ సొసైటీలో రైతులకు పోలీసు భద్రత మధ్య ఎరువులను పంపిణీ చేశారు. మంగళవారం సొసైటీకి వచ్చిన రైతులకు యూరియా అందకపోవడంతో ఆందోళన చేపట్టారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు �
PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు
శ్రీలంక జనాభా 2.2 కోట్లు. ఇందులో సగానికి పైగా మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, ఆహారం, నివాస గృహాల నిర్మాణం, బ్యాంకు రుణాల మాఫీ, ఎరువుల పం�