యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�
కర్ణాటకకు అక్రమంగా తరలుతున్న 76 బస్తాల ఎరువులను అధికారులు పట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా శనివారం బలిగేర చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మార్కెటిం�
ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. ఎరువుల బస్తాలను సబ్సిడీపై ఇస్తున్న నేపథ్యంలో మరింత పారదర్శకత కోసం ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టం (ఫైవ్స్) పేరిట ప్రత్యేక యాప్ను
సమైక్యపాలనలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. తన భూమి తనకు తెలియకుండానే ఏ క్షణాన ఎవరి పేరిట మారిపోతుందో తెలియకపోయేది. బ్యాంకు రుణం తీసుకుందామనో, విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకుందామనో, ప
Farmers protest | కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎరువుల సంచులను తగలబెట్టారు.