పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పసికందుల విక్రయాల ముఠా నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి చైతన్యపురి పోలీసులు అరెస్ట్చేసిన శిశు విక్రయాల ముఠా వ్యవహారం ఇప్పుడు మరోసారి
‘పురుష సంతానోత్పత్తి అనే సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. 140కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కడపడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. దానికి అనేక కారణాలు. అసలు కోవిడ్కు ముందు ఈ తరహా సమస్యల గురించి మాట్లాడటమ�
మాతృత్వంలోని మధురిమ సెంటిమెంట్ను సొమ్ము చేసుకునేందుకు వీధికో ఫెర్టిలిటీ సెంటర్ వెలుస్తున్నది. ఆలస్యంగా పెండ్లిళ్లు కావడం, కాలుష్యం, జీవనశైలి ఇబ్బందులు, రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా సహజ పద్ధతిలో గర
పళ్లైన ప్రతి జంట తమకు పండంటి పిల్లలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ పలు అనారోగ్య కారణాల మూలంగా సంతానం కలగకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లలో అమ్మ అనే పిలుపుకోసం ఎంతో మంది తల్లులు ఆశతో ఎదురుచూస్తుం
భార్యాభర్తలిద్దరిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఎలాంటి లోపమూ లేకపోయినా పిల్లలు కలగకపోవడాన్ని ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. మనదేశంలోనూ ఈ కేసులు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే కారణ�