మహిళల భద్రతకు మహానగర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ-టీమ్స్ను ఏర్పాటు చేసింది.
మహిళా పోలీస్ అధికారిని బెదిరిస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు పంపుతున్నముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఏపీఐ)ను అరెస్ట్ చేశారు.
బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుం