స్త్రీ అంటే సామాన్య వ్యక్తి కాదని, మహాశక్తి అని హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావు అన్నారు. చైతన్యవంతమైన మహిళ ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ప్రపంచంలో భారతదేశానికి సముచిత స్థానం రావాలంటే మహిళల ద్వ�
మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడోసారీ ఆడ బిడ్డే పుట్టడంతో గ్రామ శివారులో పడేసింది. విషాదకరమైన ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్లో చోటుచేసుకున్నది. కేస్లాపూర్కు చెందిన గంగక్కకు ఇద�