దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపదను హరించాయి. గత 35 రోజుల్లో (ట్రేడింగ్ సెషన్లలో) ఏకంగా రూ.50 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువ పడిపోయింది మరి. ఈ ఏడాది సెప్టెంబర్ 27న బ�
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల �
దేశీయ స్టాక్ మార్కెట్లకు గౌతమ్ అదానీ సెగ గట్టిగానే తాకింది. వరుసగా రెండోరోజు సూచీలు అతలాకుతలమయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక, యుటిలిటీ, చమురు రంగ షేర్లు కుప్పకూలడంతో సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుక�