Cops Drag Bodies On Road | రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. అయితే పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. వారి మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
లక్నో: తండ్రీకూతుళ్లు కలిసి నగల చోరీకి పాల్పడ్డారు. జ్యుయలరీ షో రూమ్ సిబ్బంది కంట్లో కారం చల్లి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం సిహాని గేట్ ప్రాంత�
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం భట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య. ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో తండ్రికి అండగా నిలబడింది.
పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి చెందారు. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.