భార్యపై కోపంతో కన్నకొడుకును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మండలంలోని పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి కూతు
మా బాబు వయసు మూడు నెలలు. కాన్పు సజావుగానే జరిగింది. పుట్టగానే కామెర్లు వచ్చాయి. చికిత్సతో తగ్గిపోయాయి. అంతా బాగానే ఉంది కానీ, తను మా మాటలకు స్పందించడం లేదు.
ఏ దిక్కూ లేని అనాథ పిల్లలకు ఇక రాష్ట్ర సర్కారే అమ్మానాన్న అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హోంలలోని పిల్లలు ఇక రాష్ట్ర పిల్లలుగా కేబినెట్లో గుర్తింపు లభించిన నేపథ్యంలో బుధవారం వె�