రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్
ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలో గల గురువుదేవ్ చెరువులో నీరు ఇంకిపోవడంతో ఎడారిని తలపిస్తున్నది.