పాడి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయిరీ యాజమాన్యం పనిచేయాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో విజయడెయిరీ సంస్థప�
‘నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ కమిషన్ ఎదుట వాపోయారు.
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుతో ఆరోగ్యంపై దుష్ప్రభావంతోపాటు పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గురువారం ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై �