పెద్ద ధన్వాడ అష్టదిగ్బంధంలోకి వెళ్లింది. నాలుగు రోజుల కిందట గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు గ్రామాలపై ని�
మండలంలోని చౌటపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 312 సర్వే నంబర్ బాధిత రైతులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్ సిబ్బందితో కలిసి అక్కడికి చే