తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాల మాడల్ను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేసే విధంగా పోరాటం చేయాలని దక్షిణ భారత రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం కేరళలోని కన్నూరు జిల్లా చెరుపూళ పట్టణంలో దక�
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు
దేశంలో రైతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పే వార్త ఇది. కర్ణాటకలో ఓ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మంచి ధర వస్తుందన్న ఆశతో 415 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్మితే, అన్ని ఖర్చులూ పోను మిగిలింది �
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీఎం ప్రణామ్ పథకాన్ని ఉపసంహరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలు రైతు సంఘాల నేతల రౌండ్ టేబు�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుమారు 30కిపైగా వివ�
కవాడిగూడ : ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో రైతు సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 12