రోజురోజుకూ పతనమవుతున్న పసుపు ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సైతం ఎల్లని పరిస్థితుల్లో మద్దతుధర కోసం పోరుబాట పడుతున్నారు. పసుపు రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరున
దళారుల దోపిడీతో కుదేలవుతున్న పసుపు రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగా రు. సోమవారం నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి వందలాది మంది కర్షకులు ర�
కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు పద్దుల హామీలన్నీ బూటకమని.. తెలంగాణలోనూ గ్యారంటీ స్కీమ్ల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నదని.. ఇదంతా నమ్మి మోసపోవద్దని కన్నడ రైతులు చెబుతున్నారు.
Farmers Rally | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers Protest) మద్దతుగా రైతులు మహాసభ నిర్వహించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన�