రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం హైదరాబాద్లోని రైతు కమిషన్ కార్యాలయంలో సమావేశమైన కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేస�
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేయడంపై తెలంగాణ రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న నిరసన వ్యక్తం చేసి, విధ్వంసం సృష్టించారనే ఆ�
పట్టు పరిశ్రమశాఖ (సెరికల్చర్)లో నియామకాలు చేపట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో ఆశాఖ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆశాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అల్మాస్పల్లిలో గ్రీన్ రివల్యూషన్, భారత్ బీజ్స్వరాజ్ మం చ్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారం ముగిసింది.