ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్ అనుబంధ) ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల
పచ్చటి పొలాలు, ప్రశాంతమైన పోలేపల్లి గ్రామాన్ని మరో లగచర్లగా తయారు చేయద్దని అధికారులను రైతు సంఘం నేతలు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పోలేపల్లి,
పంజాబ్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్ర సర్కారు, రైతు సంఘాల నేతలు చర్చలపై ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ ఎస్క
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో 4 గంటల పా టు జాప్యం జరిగింది. దీంతో రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తియార్డులో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పత్తిక�