Farmers Angry | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఉందని చెప్పిన అధికారులే డుమ్మా కొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మా భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులపై గ్రీన్ఫార్మాసిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఫార�
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద రైతులు ఆదివారం ఆందోళనలు చేశారు.