ఒక్క మార్పు.. ఎన్నో జీవితాలను మార్చేస్తుంది. అది సవ్యమైన దిశలో సాగితే.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. సిరులు కురిపిస్తూ.. ఎందరి జీవితాల్లోనో సంతోషాలను నింపుతుంది. చిన్న మందడి గ్రామంలోనూ అదే జరిగింద�
జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో శామీర్పేట గ్రామం ఉన్నది. ఎటుచూసినా ఆకుకూరల తోటలతో ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది. సుమారు 80 నుంచి 100 కుటుంబాలకు ఆకుకూరల సాగుతోనే ఆదాయం వస్తున్నది. తక్కు�
ఏడాదిలో రెండుసార్లు వరి పండించి, మద్దతు ధర కోసం తండ్లాడటం కంటే.. ఇతర పంటలు వేయడమే మంచిదని అంటున్నారు జగిత్యాల జిల్లా రైతులు. వరితో పోలిస్తే.. రోజువారీగా ఆదాయాన్ని అందించే కూరగాయల సాగే బాగుందని చెబుతున్నార