హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో 26 రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగ�
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు చెప్పారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 22న ఢిల్లీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎస్కేఎ