“అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. సాగునీరివ్వకుండా.. రైతుబంధు జమచేయకుండా.. ఆరుగాలం కష్టపడ్డ రైతు నోట్లో మట్టిగొడుతున్నది..” అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీ�
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి దుస్థితి వచ్చింది. నమ్మి ఓటు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ �
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టార�