మట్టితో ఏకంగా చెరువును పూడ్చేసి పొలం చేసి దర్జాగా కబ్జా చేశారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలం అచ్చుకట్టే పనులను ఏఈ నిలిపేశారు.
MLA Ravi Shankar | చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు న�
అల్పపీడన ద్రోణితో మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో ఆయా జిల్లాలో జిల్లాలోని జలవనరుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి.