Paris Olympics : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పండుగ మొదలైంది. అయితే.. ఒలింపిక్ విలేజ్(Olympic Village)లోని క్రీడాకారులకు మాత్రం రుచికరమైన, బలమైన తిండి అరకొరగానే అందుతోంది.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ(ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ సూచించారు.
కరువును తట్టుకొని ఎలా నిలబడాలి, వలసలను ఎలా నియంత్రించాలనే అంశంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చ ర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) చర్యలు చేపట్టింది. ఈ అంశంపై నా లుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజ�
మనిషి నడిచేది మట్టిపైనే.. మనిషి నిలిచేది మట్టిపైనే... మనిషి పోయాక ఆయన మీద కప్పేది మట్టినే. మట్టితో మనిషి బంధం ఎనలేనిది. ఇలా... పుట్టినప్పటి నుంచి గిట్టేదాన్క మట్టితో మనిషిది విడదీయరాని బంధం.. అలాంటి మట్టిని క�
వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�