ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, అది మౌలికంగా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి నిర్వచిస్తుంది. సామాజిక నియమాలు, సంస్కృతి ఏ ప్రభుత్వంలోనైనా ఉండొచ్చు. కానీ, ప్రజాస్వామ్యం, దాని సంస్కృతి, ఆచ�
ప్రముఖ రచయిత, ప్రజా కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, దివ్యాంగుల సంఘం నాయకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద నివాసం ఉంటున్నారు.
ప్రముఖ ర చయిత, ప్రజాకవి, వి శ్రాంత ఉపాధ్యాయుడు, వికలాంగుల సంఘం నా యకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలో ని వాసం ఉంటున్నారు.
మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరిం
సినారెకు సీఎం కేసీఆర్ నివాళి | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.