కోరుట్ల, నవంబర్ 29 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల (Normal Delivery)కు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉప-వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి (M Jaipal Reddy) అన్నారు.
ప్రతి దాంట్లో లేడీసే ఫస్ట్.. అని ఏ సందర్భంలో అన్నారో గానీ, ప్రేమ, ఆప్యాయతలు చూపించడంతో పాటు కుటుంబం లాంటి సమాజాన్ని కాపాడటంలోనూ నారీమణులే ముందుంటున్నారు.
నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపిన శాడిస్టు భర్తను గొడ్డలితో నరికి చంపిందో భార్య. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికళ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది.
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేతకు ప్రభుత్వం ని�
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మం�