నల్లగొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అక్క అల్లుడు ఒక్కడే చేశాడని,
నల్లగొండ పట్టణ శివారు సాగర్రోడ్డులోని తెలంగాణకాలనీలో సంచలనం సృష్టించిన నాలుగు హత్యలు ఒక్కడే చేశాడని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నిందితుడితోపాటు సహకరించిన భార్య, స్నేహితుడు, బంగారు వ్యాపారిని అ�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన