సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిమిర్యాల గ్రామ�
Suryapet | సూర్యాపేట జిల్లాలోని నాగారంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఓ ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Haryana | హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాజర్ జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం
Family murdered | ఓ 'గే' దారుణానికి పాల్పడ్డాడు. అంగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహతక్లో ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అభిషేక్ అనే యు�