పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో ఇతర రాష్ర్టాల ఓటర్లను చేర్చుతున్నారని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారం టీఎంసీ సమావేశంలో మాట్లాడుతూ, నకిలీ ఓటర్లను చేర్చడంలో బీజేపీకి �
దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం | తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
రీపోలింగ్ నిర్వహించాలి | తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీ�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.