అన్నదాతకు నకిలీ, నిషేధిత విత్తనాల బెడద తప్పడం లేదు. ఏటా ఆర్థికంగా నష్టపోతున్నా నకిలీ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలూ అమలుకు నోచుకోవడం లేదు. మహా�
నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువుల విక్
జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. ఓ వైపు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా, మరోవైపు బ్లాక్లో పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.