కోకాపేటలో నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరిట గత నెల జనవరి 4న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనం�
మణికొండ శివపురికాలనీలో ‘సమాధులనూ వదల్లేదు’ భూ కబ్జాదారుల బరితెగింపు పేరిట ప్రచురితమైన కథనంతో మంగళవారం గండిపేట మండలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంతటా ‘నమస్తే’ కథనంపై స్పందిస్తూ అక్రమార్కుల
కోకాపేటలో విలువైన సర్కారు భూమికి నకిలీ పట్టాలతో అధికారులు, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నది. వరుసగా ‘నమస్తే’ లో వస్తున్న కథనాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్