నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మంగళవారం జరిగింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ వివరాలను మీడియాకు వివర�
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఇద్దరు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్లుగా చెలామణి అవుతున్నట్టు విమర్శలు ఉన్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.