వరంగల్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న కేసులో మట్టెవాడ పోలీసులు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు గురువారం మట్టెవాడ సీఐ గోపి వివరాలు వెల్ల�
వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మాసబ్ట్యాంక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొన సాగుతోంది. తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి న గరంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నక�